కొర్రపాడు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం

తాడికొండ నియోజకవర్గం, మెడికొండూరు మండలం, కొర్రపాడు గ్రామంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10 మంది సభ్యులకు కందుల సైదయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం ఇవ్వడం జరిగింది.