కొర్రపాడు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం
తాడికొండ నియోజకవర్గం, మెడికొండూరు మండలం, కొర్రపాడు గ్రామంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10 మంది సభ్యులకు కందుల సైదయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-27-at-2.10.06-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-27-at-2.09.46-PM-1024x768.jpeg)