జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

చిత్తూరు, 14-03-22 న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ జనసేన ముఖ్య నేతలు శనివారం ఆవిష్కరించడం జరిగింది.