జనసేన పార్టీ ఉచిత త్రాగునీరు

రాజోలు, హైదరాబాదులో స్దిరపడిన నామన శ్రీనివాస్ ఫారస్ట్ వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం కేశవదాసుపాలెం గ్రామంలో మరియు సఖినేటిపల్లి స్టీమర్ రేవు ద్వారా శుక్రవారం గొంది గ్రామంలో శనివారం కేశవదాసుపాలెం గ్రామంలో మరియు సఖినేటిపల్లి స్టీమర్ రేవు ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది. చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.