గ్రంథాలయ విద్యార్ధుల తరఫున జనసేన పార్టీ నిరాహార దీక్ష
బొబ్బిలి, ఈ శనివారంలోపు బొబ్బిలి గ్రంథాలయం మరమ్మత్తుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన స్పందన తెలియజేయకపోతే గ్రంథాలయ విద్యార్ధుల తరఫున జనసేన పార్టీ నిరాహార దీక్షకు కూర్చోవాల్సి వస్తుంద బొబ్బిలి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి బాబు పాలూరు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-19.54.09.jpeg)