ఆపదలో ఉన్న ప్రజలకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుంది: ఇమ్మడి కాశీనాధ్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం గ్రామ ప్రాంతాలలో ఇటీవల కాలంలో వరదల వలన నష్టపోయిన వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ సంధర్భంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు మా జనసేనపార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించి మేము ఉన్నాము అంటూ ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులకు అభినందనలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.35.52-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.35.53-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.35.52-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.35.53-PM-1-1024x462.jpeg)