జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలంలో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సీతానగరం జనసేన టీం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, రాష్ట్ర ఐటీ వింగ్ సభ్యులు సతీష్, గజపతినగరం నియోజకవర్గం మర్రాపు సురేష్, రాజాం యెన్ని రాజు, మన్యం జిల్లా నాయకులు పైల సత్యన్నారాయణ, అల్లు రమేష్, పోతల శంకర్, రెడ్డి మని, వాసు, సంతోష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-19-at-9.35.30-PM-1024x473.jpeg)