జనసేన పార్టీ పిఏసి సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ ని కలిసి సన్మానించిన జిన్నూరు జనసైనికులు
ఆచంట, రాష్ట్ర పిఏసి సభ్యులుగా నియమితులైన ఆచంట జనసేన పార్టీ ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్ ని కలిసి సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన జిన్నూరు జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-03-at-5.43.11-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-03-at-5.43.12-PM-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-03-at-5.43.12-PM-1024x682.jpeg)