మండల ఆరోగ్య అధికారి మరియు ఎంపీడీఓ లకు జనసేన వినతిపత్రం

కంబదూరు మండలంలో వివిధ గ్రామాలలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చంద్రమౌళి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. గ్రామాలలో ఆరోగ్య కేంద్రాల స్థితిగతులను, అలాగే 104 వాహనాల సంఖ్య పెంపు రహదారుల మరమ్మతులు వివిధ ప్రజా సమస్యలపై మండల ఆరోగ్య అధికారికి, ఎంపీడీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటేశులు, రాంప్రసాద్, నరేష్, తిప్పేస్వామి, గోవింద్, శ్రీకాంత్, ప్రకాష్, సురేష్, నరసింహమూర్తి వివిధ గ్రామాల నాయకులు జనసైనికులు టౌన్ జనసైనికులు పాల్గొన్నారు.