శ్రీ లక్ష్మీ నృసింహస్వామి తిరునాళ్ళలో జనసేన ప్రభ
సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండల కేంద్రంలో జరిగిన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి తిరునాళ్ళ సందర్భంగా జనసైనికులు ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభను జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలతో కలసి సందర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-12.41.21-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-12.41.17-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-12.41.22-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-12.41.22-PM.jpeg)