జనసేన ప్రజాబాట 3వ రోజు
- క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ
ఎచ్చెర్ల, 3వ రోజు జనసేన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేసి జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లక్ష్యాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల జనసేన నాయకులు బొంతు విజయ కృష్ణ, బొంతు రామకృష్ణ, పిన్నింటి రమణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.05.53-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.05.53-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.05.52-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.05.49-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.05.48-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-9.05.48-PM.jpeg)