కేశవదాసుపాలెం గ్రామంలో త్రాగు నీరు అందిస్తున్న జనసేన

రాజోలు, కేశవదాసుపాలెం గ్రామంలో త్రాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించి, వారికి రాజోలు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు ద్వారా త్రాగునీరు అందించడం జరుగుతుంది.