Lutukurru: నారియల్ భారత్ వారి బాండ్స్ రైతులకు పంపిణీ చేసిన జనసేన సర్పంచ్ అడబాల తాతకాపు
లూటుకుర్రు గ్రామములో ఈరోజు రైతులకు నారియల్ భారత్ వారి బాండ్స్ రైతులకు పంపిణీ చేసిన జనసేన గ్రామ సర్పంచ్ అడబాల తాతకాపు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నామన వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ నైనాల వేణుగోపాల్, నైనాల వేణుగోపాల్ గారు యెరుబండి లక్ష్మయ్య, బోనం బాబు గోకవరపు రాజా, జి వెంకన్నబాబు, మద్దాల నాగబాబు మరియు రైతులు పాల్గొన్నారు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-13-at-6.56.46-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-13-at-6.56.45-PM-473x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-13-at-6.56.47-PM-1024x768.jpeg)