వేమూరు నియోజకవర్గంలో మండూరు గ్రామస్థులకు దుప్పట్లు పంపిన జనసేన

వేమూరు నియోజకవర్గం లోని సంక్రాంతి పండుగ సందర్బంగా మండూరు గ్రామం లో చుండూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమ్మిశెట్టి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి దేవిరెడ్డి మహేష్, అమర్తలూరు మండల అధ్యక్షులు ముల్పూరు రమేష్, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ విభాగం సభ్యులు శ్రీ చవ్వాకుల లీలా కోటేశ్ బాబు మరియు కిషోర్, దేవిరెడ్డి రాజశేఖర్, దేవిరెడ్డి యస్వంత్, సాయి బాలాజీ, శివకృష్ణ, రెడ్డి శివకోటేశ్వర రావు, త్రినాధ్, రెడ్డి మణి తమ సహకారాన్ని అందించారు. మండూరు గ్రామస్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.