జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఇమ్మడి కాశీనాధ్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జనసేన పార్టీ మార్కాపురం కార్యాలయం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గం నందు ప్రతీ గ్రామాల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యవర్గం, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-21.55.44-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-21.55.45-1024x383.jpeg)