విశాఖ మన్యం బందుకు జనసేన సంఘీభావం

విశాఖ మన్యం బందుకు ఆదివాసి జనసేన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా, దురియా, సన్యాసిరావు, రాజు తదితరులు పాల్గొని బందుకు సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన భాష విద్యా వాలంటీర్లను ప్రభుత్వం రెన్యువల్ చేయాలని, జీవో నెంబర్ 3 ను చట్ట భద్రత కల్పించాలి అని ఒకటి బై 70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు