జనసేన ఆత్మీయ సమావేశం
పిఠాపురం రూరల్ మండలం, పి.దొంతమూరు పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ పి.దొంతమూరు గ్రామ కమిటీ గురించి మండల నాయకులు గోపు సురేష్ సమక్షంలో లోకల్ నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-21.50.49-1024x561.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-21.50.49-1-1024x579.jpeg)