షుగర్ ఫ్యాక్టరీ రైతులకు జనసేన మద్దతు
విజయనగరం జిల్లా N.C.S సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించవలసిన పాత బకాయిల కోసం రైతుల తరపున నిరాహార దీక్షలో పాల్గొన్న రైతు సంఘం నాయకులను కలిసి రైతులకు మద్దతు తెలుపుతూ చెరకు రైతుల బకాయిలు త్వరితగతిలో చెల్లించాలని కోరుతూ జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలురి వీరిని కలిసి పార్వతీపురం కురుపాం సీతానగరం బొబ్బిలి బలిజ పేట జనసేన నాయకులు సంఘీభావం తెలపడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-24-at-2.13.28-PM-1024x576.jpeg)