అంగన్వాడిల న్యాయపోరానికి జనసేన మద్దతు

పుట్టపర్తి: శ్రీ సత్య సాయి జిల్లా, బుక్కపట్నం మండల కేంద్రంలో అంగన్వాడిల న్యాయపోరాటం అనే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ మరియు బుక్కపట్నం టౌన్ ఇంచార్జ్ దాసరి శ్రీనివాసులు, బుక్కపట్నం టౌన్ కమిటీ సభ్యులు మన్సూర్ బోడపాటి సాయికుమార్, లారీల రాజు బుచ్చయ్య పల్లి రమేష్ మరియు జనసైనికులు జనసేన కార్యకర్తలు అంగన్వాడీ ఆశ వర్కర్లతో వంట వార్పు కార్యక్రమానికి హాజరయ్యారు.