నరసాపురంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలకు జనసేన మద్దతు

నరసాపురం: ప్రజల ఆస్తులకు భద్రత లేని హక్కుల 27/2023 చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు నిర్వహిస్తున్న సామూహిక నిరాహారదీక్షలో పాల్గొని అనంతరం దీక్ష చేస్తున్న న్యాయవాదులకు నిమ్మరసం అందించి దీక్ష విరమణ చేయించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, గంట కృష్ణ, తోట నాని, వాతాడి రమేష్, పులి భుజంగరావు, వట్టిపోలు సతీష్, బొమ్మిడి కృష్ణమూర్తి, బొమ్మిడి సునీత, తోట అరుణ, బొమ్మిడి కృష్ణ కుమారి, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, వలవల సావిత్రి, బొమ్మిడి శ్రేయ, మాదం వాసు, బెల్లంకొండ నాయుడు, బళ్ల హనుమంతు, గ్రంధి నాని, యతం మహేష్, దేశినీడి గంగాధర్, కొప్పాడి కనకరాజు, కోడె శ్రీనివాస్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.