సత్యమేవ జయతే నిరసన దీక్షకు జనసేన మద్దతు

శింగనమల నియోజకవర్గం: శింగనమల జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న సత్యమేవ జయతే నిరసన దీక్షకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేయదమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర జిల్లా సహాయ కార్యదర్శులు బొమ్మన పురుషోత్తమ రెడ్డి, దేవరకొండ జయమ్మ, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి క్రిష్ణ, మండల కమిటీ అధ్యక్షులు ఎర్రిస్వామి, రామకృష్ణ, తాతయ్య, ఓబులేసు, జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమూర్తిని, నాయకులు గజేంద్ర నాయక్, మధు, బాబజాన్, రహిమ్, ప్రవీణ్, సతీష్, రాజు, తాహిర్, నారాయణ స్వామి, లోకేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.