విజయనగరంలో జనసేన, టీడీపీ సమన్వయ ఆత్మీయ సమావేశం
విజయనగరం నియోజకవర్గం: విజయనగరం నియోజకవర్గంలో ఉమ్మడి జనసేన టీడీపీ పార్టీల సమావేశం స్థానిక అశోక్ బంగ్లాలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిలుగా టీడీపీ నుంచి పూసపాటి అశోక్, గజపతి రాజు, జనసేన పార్టీ నుంచి శ్రీమతి పాలవలస యశస్వి మరియు జనసేన పార్టీ నాయకులు తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-9.33.37-PM-1.jpeg)