అభివృద్ధి సంక్షేమమే జనసేన- టిడిపిల లక్ష్యం
- పామిడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు ధనుంజయ
పామిడి: పామిడి పట్టణంలోని 6,7వ వార్డుల్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు రాబోయే ఎన్నికలలో విజయం సాధించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరిచేది జనసేన తెలుగుదేశం పార్టీలేనని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అందించే సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తిరిగి వివరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జింకల రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ వై యు రామాంజనేయులు, మోదిన్, దూదు, యుగంధర్, మూడో వార్డు సూరి, శివారెడ్డి, మాధవ, మస్తాన్, శివ, జనసేన పార్టీ నాయకులు శేక్షావలి, భాస్కర్ గౌడ్, అఫ్జల్, అశోక్, రమేష్ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-7.47.29-PM-1024x768.jpeg)