ప్రతి ఇంటికి జనసేన- మూడవరోజు

మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అధ్యక్షతన సిటిఎం పంచాయతీ రెడ్డి వారి వీధి, గొల్లపల్లి మిట్ట, ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం జనసేన కరపత్రాలు ప్రతి ఇంటికి చేరవేస్తు స్థానిక ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం సిటియం జనసేన నాయకులు చిన్నరెడ్డి, గంగాధర్, శ్రీనివాసు, రవీంద్ర, కోసూరి వేమన్న, మూర్తి, బబ్లు, మదనపల్లి జనసేన సీనియర్ మహిళా నాయకులు మల్లిక,
పవర్ ఆఫ్ ది టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు ఆకుల శంకర, ధరణి, అయాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.