49 వ వార్డు క్వారీ సమస్య పై వార్డ్ లో పర్యటించిన జనసేన

రాజమండ్రి, 49 వ వార్డు క్వారీ సమస్య పై వార్డ్ లో పర్యటించిన సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, వార్డు నాయకులు, రాజమండ్రి సిటీ కమిటీ సభ్యులు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.