ఝాన్సీ లక్ష్మీబాయికి జనసేన వీరమహిళల ఘననివాళులు

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఆఫీసులో ఇన్చార్జ్ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి 194 వ జయంతి సందర్భంగా దారపు శిరీష ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించిన వీరమహిళలు జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, వీర మహిళలు, మాలతి, హైమావతి, భారతి, సుజాత మరియ దీప్తి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.