గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేసిన జనసేన వైస్ ఎంపీపీ
ఆచంట మండలం భీమలాపురం గ్రామం అంగన్వాడి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఆచంట మండలం ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ ఎర్ర గొప్పల నాగరాజు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణపై వివరణ తీసుకోవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-02-at-7.32.43-PM-1024x484.jpeg)