కడియద్ద జనసేన గ్రామకమిటీ సమావేశం

తాడేపల్లిగూడెం, బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలమేరకు నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం రూరల్ అధ్యక్షులు అడపా ప్రసాద్ సమక్షంలో కడియద్ద గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యాంట్రపాటి రాజు, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, రూరల్ ఉపాధ్యక్షులు బత్తిరెడ్డి రత్తయ్య, కత్తూరు ఎంపిటిసి ఉప్పు నరసింహమూర్తి, రామ్ నాయుడు, అడపా వీరన్న, కడియద్ధ నాయకులు వట్టి గంగారావు, వట్టి చిన్నారావు, అంకం వాసు, గట్టిం దుర్గారావు జోగి, కాశి, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.