కేసరి అనంతలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం శివకోటి గ్రామంలో కీ.శే శ్రీమతి కేసరి అనంతలక్ష్మి కాలం చేయగా వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆమె చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేకల ఏసుబాబు, అడబాల సిరి తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-28-at-17.08.32-1024x576.jpeg)