జిల్లెల కమలావతి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం కేశవాదాసుపాలెం గ్రామానికి చెందిన జిల్లెల కమలావతి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, మాలే కాళిదాసు, జిల్లెల రక్షక్ తదితరులు పాల్గొన్నారు.