జనసేన పి.ఏ.సి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ కి, ఘనస్వాగతం పలికిన పెడన జనసేన

పెడన, మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా నర్సాపురం నియోజకవర్గం కాళీపట్నంలో జనసేన పార్టీ పి.ఏ.సి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ కి, ఘనస్వాగతం పలికిన పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, కృత్తివెన్ను మండల అధ్యక్షులు తిరుమాని రామాంజనేయులు, జనసేన నాయకులు ఏడుకొండలు, యేళ్ళ కార్తిక్ బలరామ్, కాజా మణికంఠ, కొప్పినీటి శివమణి, కొప్పినీటి నరేష్, సయ్యద్ షఫీ, సింగంశెట్టి అశోక్, బాదం వినోద్, అంజిబాబు మరియు పెడన జనసైనికులు పాల్గోన్నారు.