క్రియాశీలక జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-7.52.11-PM-1024x768.jpeg)
నెల్లూరు, ఇటీవల అకాల మరణం చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త నరేష్ యాదవ్ కుటుంబ సభ్యుల్ని నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి తరపున పరామర్శించి జనసేన పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించిన జిల్లా నాయకులు కిషొర్ గనుకుల, ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, ఉదయగిరి నియోజకవర్గం నాయకులు శ్రీనివాసులు, ఎంపిటిసి మౌనిక, వింజమూరు మండల అధ్యక్షులు సత్యనారాయణ నాయకులు సుభాని, తిరుపత్తయ్య, ప్రశాంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-7.52.12-PM-1024x1024.jpeg)