బాబుతో నేను కార్యక్రమానికి జనసేన మద్దతు
ఉదయగిరి: వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లెక్కవారి పాలెం, సాతానువారి పాలెం, సిధార్థ నగర్ లో శుక్రవారం బాబుతో నేను కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున వింజమూరు మండలం జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్దతు పలికారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-06-at-2.28.57-PM-1024x577.jpeg)