ఏపి టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ వేములపాటి, సూచనల మేరకు బుధవారం నెల్లూరు జిల్లా గోమతి నగర్ జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నూనె మల్లికార్జున యాదవ్ నిర్వహించడం జరిగింది. ప్రజలు వారి సమస్యలు చెప్పి అర్జీలు ఇవ్వగా నూనె మల్లికార్జున యాదవ్ అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో లాయర్ శరత్, రిటైర్డ్ డి.ఈ.ఈ వెంకటేశ్వర్లు, 13 డివిజన్ ఇంచార్జి పెనేటి శ్రీకాంత్, మరియు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment