అన్నదానం చేసిన జెరిపోతుల సనత్ కుమార్

భూపాలపల్లి జయశంకర్ జిల్లా, ఫంక్షన్ లో మిగిలిపోయిన భోజనాన్ని జనసేన పార్టీ జిల్లా నాయకులు జెరిపోతుల సనత్ కుమార్ పేదవారికి పంచడం జరిగింది. ఫంక్షన్ లో మిగిపోయిన అన్నం, కూరలను ఆకలితో ఉన్నవారికి ఒక సుమారు 200 మందికి అందించడం జరిగింది. అంతే కాకుండా బంధు మిత్రులకు కూడా అందించి మానవత్వం చాటుకోవడం జరిగింది.