బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

జనం కోసం జనసేన మహా పాదయాత్రలో జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సీతానగరం మండలం, సింగవరం దుర్గమ్మ కాలనీలో టిడిపి గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ వారి అనుచరులతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రాజానగరం.