కాకినాడ జనసేన లో చేరికలు

కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్ రెల్లి వీధి వైసీపీకి చెందిన యువత, జనసేన నాయకులు పండు నాయుడు ఆధ్వర్యంలో సుమారు 50 మంది దనాల రాం ప్రసాద్, సోమదుల బుజ్జి, మాడుగుల రామారావు, నీలాపు ప్రకాష్ నాయకత్వం లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. చేరిన వారు : డి. రామ్ ప్రసాద్, దుర్గా ప్రసాద్, పి. వీరబాబు, ఎస్. రాజశేఖర్, డి. రాజేష్, కె. ప్రసాద్, ఎన్. సత్తిబాబు, ఎస్. సురేష్, ఎస్ కమల్, బి. శంకర్, ఎస్. బుజ్జి, ఎం. రామారావు, ఏ. వంశీ కృష్ణ, బి. దేవి కుమార్, ఎన్. జగదీష్, ఎన్. ప్రకాష్, డి. వెంకట్, పి. ప్రసాద్, ఎస్. వెంకటేష్, డి. తరుణ్ తదితరులు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు తాటికాయల వీరబాబు, రమణయ్య పేట గ్రామ అధ్యక్షులు జగన్, జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య, రమణయ్య పేట ఉపాధ్యక్షులు తురగా సంతోష్, మండల కార్యదర్శి గేదల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.