బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: మొగల్తూరు మండలం నుంచి జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై కేపీ పాలెం నార్త్ గ్రామానికి చెందిన గన్నాబత్తుల వెంకటేశ్వరరావు, కందులపాటి రాధాకృష్ణ మరియు వారి అనుచరులు దాదాపుగా 20 మంది, అలాగే మెట్టిరేవు గ్రామానికి చెందిన చిలకలపూడి ప్రసాద్, బొడ్డు బాలు, పి అయ్యప్ప, బి మహేష్, బి నారాయణ, బి రూపతి, బి నాగమల్లి, బి శేఖర్, పి సత్యనారాయణ, బి పండు, ఎస్ వంశీ, బి మోహన్, బి రాజు, బి కిరణ్, బి గోపి, బి గోపాలం, బి స్వామి, పి ప్రసాద్, బి అంజి, బి సత్య, బి సోంబాబు, బి ఏసు, బి వెంకటేష్, బి త్రినాథ్, బి స్వామి, బి నరసింహం, బి సత్యనారాయణ అలాగే దాదాపుగా 50 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి సునీల్, గంటా కృష్ణ, ఉప్పులూరి రాంబాబు, కందులపాటి రామకృష్ణ, బొడ్డు త్రిమూర్తులు, అందే రంగబాబు, పోతాబత్తుల శ్రీనివాసరావు, పోతాబత్తుల పెద్దిరాజు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.