పాలవలస యశస్వి ఆద్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

చీపురుపల్లి నియోజకవర్గం, మేరకముడిదాం మండలం, గొల్లలపాలెం గ్రామంలో బుధవారం ఆ గ్రామ జనసైనికులు ధనుజయ, తదితర జనసైనికులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొన్నారు. ఆమె ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలో వైస్సార్ సీపీ నుండి కొన్ని కుటుంబాలవారు జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్య నిర్వాహన కార్యదర్శి బాబు పాలురు, పెద్ది వెంకటేశ్, బోడ సింగి రామకృష్ణ, రామేశ్ రాజు, దన్నన యేసు, ముళ్లు జగదీష్, గోర్ల చిన్నమ్ నాయుడు, గోల్ల బాబూ, లక్ష్మీ నాయుడు, కూమార్, సాయి, చిన్నమ్ నాయుడు, జగదీష్, రేగిడి లక్ష్మణ్ , సంతోష్, విరామహిళ క్రిష్ణ వేని, శ్రీను, శంకర్, అప్పల నాయుడు, రమన, నాయుడు, సూరి నాయుడు, రాజు తదితర జనసైనికులు, నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.