నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం, నరసాపురం మండలం, మర్రితిప్ప గ్రామంలో ఆదివారం సి.హెచ్ శ్రీనివాస్, సి.హెచ్ రామకృష్ణ, సి.హెచ్ ప్రసాద్, సోకం రాంబాబు, గొర్ల రామకృష్ణ, సూరారం నాగేంద్ర, గొర్ల వెంకటేశ్వరరావు, మన్నె శ్రీను, గొరపర్తి నాగరాజు, సి.హెచ్ లక్ష్మణ్, కె రామకృష్ణ, వి అంజి, సి.హెచ్ వెంకయ్య, గొర్ల రాకేష్, మన్నె తాతయ్య, గొర్ల వీర రాఘవులు, సూరారం ప్రసాద్, పండు, చందు, కె వేణుగోపాలరావు, గొర్ల పవన్ కళ్యాణ్, కైలా శ్రీనివాస్, శీలం రామకృష్ణ, గొర్ల ప్రసాద్, కైలా సురేష్, గొర్ల రాంబాబు, గొర్ల జానకిరామ్, డి బాల దుర్గ, గొర్ల పవనం, మన్నె మణికంఠ, గుడ్ల నాగవీర, డి నాగేంద్ర, కైలా శ్రీనివాస్ వారి అనుచరులతో పాటు దాదాపుగా 200 మంది నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, బందెల రవీంద్ర, వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, తిరుమణి సీతామాలక్ష్మి , మైల వసంతరావు, పులపర్తి రాంబాబు, పులి భుజంగరావు, పులపర్తి వంశీ, వట్టిప్రోలు సతీష్, గ్రంధి నాని, తిరుమాని పూర్ణ, ఒడుగు ఏసు, బళ్ల హనుమంతు, తిరుమనీ శ్రీరామ్, వడ్డి ఆదినారాయణ, దేసినీడి గంగాధర్, యడ్లపల్లి మహేష్, ఉంగరాల నాగరాజు, ఉలిశెట్టి మూలస్వామి, కొప్పాడ కనకరాజు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.