రేఖ జవ్వాజి ఆధ్వర్యంలో వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు
కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధినేత ఆశయాలకు ఆకర్షతులై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖ జవ్వాజి ఆధ్వర్యంలో నందవరం మండలం మాచపురం గ్రామం నుండి వైసీపీ కార్యకర్తలు 20మంది జనసేన పార్టీ నందు చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కారదర్శి రవి ప్రకాష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-03-at-7.25.00-PM-1024x768.jpeg)