షేక్ రియాజ్ సమక్షంలో జనసేనలో చేరికలు

ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పలువురు యువత ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వెంకటేశ్వర కాలనీకి చెందిన యన్.ఎం.సుభాని వారి మిత్ర బృందం పార్టీలో చేరిన వారిలో సాంబశివరావు, కాలేషా, ఇమామ్ ఖాసీం, మీరావలి, కరీముల్లా, నాయబ్ రసూల్, కిరణ్, కళ్యాణ్, అనిఫా, నాగూర్, రమేష్, గోపీచంద్, షాహుల్, కార్తీక్, భాను, ప్రవీణ్, రాకేష్, తదితరులు ఉన్నారు. మరియు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, కృష్ణా-పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష తదితరులు పాల్గొన్నారు.