విజయనగరం జనసేనలో చేరికలు

విజయనగరం జిల్లా, విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని అధ్యక్షతన జనసేన పార్టీ యువ నాయకులు హుసేన్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు సయ్యద్, బుఖారీ, అబ్బాస్, విస్సు, అజయ్, అన్వర్, జానీ, నవీన్, జహంగీర్, ఆబిద్, రాజు, ఫరీద్, మైనార్టీ వీరమహిళలు రోషిని, హసీనా, హబీబా తదితరులు 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ మాతా గాయత్రి, జనసైనికులు చందు, రామకృష్ణ, భవాని, పండు, రమణ తదితరులు పాల్గొన్నారు.