జనసేనలో చేరికలు
తుని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అంకారెడ్డి రాజా శేషు నాయకత్వంలో కోటనందూరు గ్రామ నాయకులు అల్లు రాజు బాబు అధ్యక్షతన కోటనందూరు యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. తుని నియోజకవర్గ నాయకులు అంకారెడ్డి రాజా శేషు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-07-at-16.19.27-1024x768.jpeg)