కోవూరులో జనసేనలో చేరికలు

కోవూరు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు, జనసేన సిధ్ధాంతాలకు ఆకర్షితులై కోవూరు నియోజకవర్గం ఇందుకూరిపేట మండలం ఇన్చార్జ్ హరిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి ప్రముఖ ఆక్వారైతు లెబూరు సుకుమార్ రెడ్డి, కోమరిక మరియు టీడీపీ నుంచి సువార్త(మహిళ) 200 మంది ర్యాలీగా చేరడం జరిగింది.