జనసేన మహా పాదయాత్రలో బాగంగా జనసేనలో బారీ చేరికలు
రాజానగరం నియోజకవర్గ రాజనగరం మండలం తూర్పుగాను గూడెం గ్రామంలో ఇంటింటికి జనసేన మహా పాదయాత్ర అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఓసి సామాజిక వర్గం నుండి 35 మంది.. వైఎస్ఆర్సిపి, టిడిపి పార్టీ నుండి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-8.01.48-PM-1024x466.jpeg)