మదనపల్లిలో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం

మదనపల్లి నియోజకవర్గంలో రాజానగర్, చిన్నపయ్య నగర్ ప్రాంతాల్లో 36 రోజు టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. మౌళిక సదుపాయాలు కొరత ఈ ప్రాంతంలో తీవ్రంగా వున్నాయి. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ ప్రియాంక జనసైనికులు తుపాకుల ధరణి రాయల్, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, యాసిన్, గణేష్, కోనేటి శ్రీనివాసులు, షేక్ బహదూర్, రవి, హేమంత్ జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.