తమ్మిరెడ్డ్ శివశంకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన లింగంపల్లి జ్యోతి కుమార్
జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డ్ శివశంకర్ ని పాయకరావుపేట నియోజకవర్గ యువ నాయకుడు లింగంపల్లి జ్యోతి కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-16-at-21.07.53-768x1024.jpeg)