దర్గా ఉరుసునకు హాజరైన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: పెద్దవడుగురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు దూద్ వలి ఆహ్వానం మేరకు మండలంలోని అప్పెచెర్ల గ్రామంలో దర్గా ఊరుసునకు హాజరైన తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, యాడికి మండల అధ్యక్షులు సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు జాకీర్ హుస్సేన్, తాడిపత్రి పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్ అయుబ్, గోపాల్ ప్రధాన కార్యదర్శులు కొండాశివ, రసూల్, మణికంఠ, నాగర్జున పెద్దవడుగురు మండల ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి, మహేంద్ర, హాజి, రామ్మోహన్, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.