జనసైనికులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన కదిరి శ్రీకాంత్ రెడ్డి
మార్చి 14 న మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి. శ్రీకాంత్ రెడ్డి బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపుగా 200 మంది జనసైనికులు తరలి వెళ్ళినారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-16-at-00.48.34-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-16-at-00.48.35-1024x551.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-16-at-00.48.35-1-693x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-16-at-00.56.34-1024x462.jpeg)