Kaikaluru: మత్స్యకారులను సన్మానించిన జనసేన

మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోరుకొల్లు మరియు ఆవకురు గ్రామాల్లో మత్స్యకార పెద్దలకు పూల దండలు శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి కోరుకొల్లు గ్రామ సర్పంచ్ బట్టులీల కనకదుర్గ, మామిడిశెట్టి రాము, చెన్నంశెట్టి చిన్న, కేసిరెడ్డి రాజేష్, రవి తేజ, విన్నకోట కృష్ణ, బట్టు మహేష్ మత్స్యకార సంఘ పెద్దలు వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.